బెల్లంపల్లి: భక్తులతో కిటకిటలాడిన దుర్గామాత ఆలయాలు

53பார்த்தது
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని పలు ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా దుర్గామాత ఆలయాల్లో భక్తుల తాకిడి ఉదయం నుంచి పెరిగిపోయింది. హనుమాన్ బస్తీలోని దుర్గామాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత వద్ద నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

தொடர்புடைய செய்தி