ప్రతి పల్లెను ప్రగతి పథంలో నడిపిస్తా

61பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల సమస్యలను తీర్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ప్రగతి పథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. నెన్నెల మండలంలోని 33 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు, 22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు.

தொடர்புடைய செய்தி