గైర్హాజర్ ఉద్యోగులకు కౌన్సెలింగ్

69பார்த்தது
గైర్హాజర్ ఉద్యోగులకు కౌన్సెలింగ్
భూగర్భగనులో హాజరు శాతాన్ని పెంచి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి పాటుపడాలని మందమర్రి ఏరియా జిఎం మనోహర్ పేర్కొన్నారు. ఏరియాలోని గైర్హాజర్ ఉద్యోగులకు ఆయన ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ కు 380 మందికి గాను 117 మంది గైర్హాజరు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అదృష్టంగా భావించాలన్నారు

தொடர்புடைய செய்தி