ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు... బహుమతుల ప్రధానం

74பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీలు ముగిశాయి. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతుల ప్రధానం చేశారు. గ్రాండ్ ఛాంపియన్ షిప్ ను రాజేష్ రన్నరప్ గా, సంజీవ్ విజేతలుగా నిలిచారు. వీరికి టోర్నమెంట్ నిర్వాహకులు బహుమతులను మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ కోఆర్డినేటర్ నరేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி