నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి

68பார்த்தது
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి అని తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ అన్నారు. తాండూరు మండలంలోని రేచిన గ్రామంలోని దుకాణ సముదాయాల వద్ద ఆయన సీసీ కెమెరాలు ప్రారంభించి మాట్లాడారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వీటివల్ల నేరాల పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி