వైభవంగా క్యాంప్ కార్యాలయ గణేశుడి శోభాయాత్ర

84பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహానికి 5వ రోజు గురువారం చేపట్టిన నిమజ్జన కార్యక్రమానికి ముస్తాబు చేశారు. పోచమ్మ చెరువు వద్దకు భక్తిశ్రద్ధలతో శోభాయాత్రగా ఊరేగింపు నిర్వహించారు. పాత జిఎం కార్యాలయం మూలమలుపు మీదుగా పోచమ్మ చెరువు వరకు ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி