సాయుధ పోరాటానికి మతం రంగు పూస్తున్న బిజెపి

72பார்த்தது
సాయుధ పోరాటానికి మతం రంగు పూస్తున్న బిజెపి
తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటియూసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4, 000 మంది అమరులు అయ్యారన్నారు. పోరాటంతో సంబంధం లేని వారు పోరాటానికి మతం రంగు పులిమి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி