ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

79பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోడ్రైవర్ల నోట్లో మట్టి కొట్టిందని జిల్లా ఆటో జేఏసీ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన జేఏసీ నాయకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తానన్న రూ. 12000 సంవత్సరానికి కాకుండా ప్రతినెలకు అందించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி