అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

59பார்த்தது
అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని రూరల్ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత బైరి ప్రదీప్ సహకారంతో నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీవో బ్రాంచ్ మేనేజర్ మధుకర్, అమ్మఒడి సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி