నిజాయితీ చాటుకున్న బెల్లంపల్లి కండక్టర్

77பார்த்தது
నిజాయితీ చాటుకున్న బెల్లంపల్లి కండక్టర్
బెల్లంపల్లి గాంధీనగర్ గొల్లగూడెంకు చెందిన బస్ కండక్టర్ గాజనవేణి రాజేందర్ తన నిజాయితీని చాటుకున్నాడు. గోదావరిఖని నుంచి బెల్లంపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ‌మందమర్రికి చెందిన మహిళ బస్సు మర్చిపోయింది. మహిళ కుటుంబీకులు పర్సులో ఉన్న మొబైలు ఫోన్ వారికి పర్సు, అందులో ఉన్న రూ. 20వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలలను హహిళకు అందించాడు. రాజేందర్ ను ప్రయాణికులు బెల్లంపల్లి వాసులు అభినందించారు.

தொடர்புடைய செய்தி