ఎర్రజెండాలన్నీ ఏకం కావాలిదోపిడి లేని రాజ్యాన్ని స్థాపించాలి

60பார்த்தது
ఎర్రజెండాలన్నీ ఏకం కావాలిదోపిడి లేని రాజ్యాన్ని స్థాపించాలి
ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి, దోపిడి లేని రాపిడి లేని రాజ్యాన్ని స్థాపించాలని ఎంసిపిఐయు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి అన్నారు. బెల్లంపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17న నిర్వహించే ఓంకార్ వర్ధంతిని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపిఐయు నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி