వదిలేసిన వినాయక విగ్రహాలు.. నిమజ్జనం చేసిన భజరంగ్దళ్ సభ్యులు

52பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద వదిలేసి వెళ్లిపోయిన వినాయక విగ్రహాలను బజరంగ్ దళ్ సభ్యులు చెరువులో నిమజ్జనం చేశారు. శనివారం అమ్మకాలు జరిపిన వ్యాపారులు వినాయక విగ్రహాలు మిగిలిపోవడంతో అమ్మిన చోటే వదిలేసి వెళ్లిపోయారు. గమనించిన బజరంగ్ దళ్ సభ్యులు విగ్రహాలు అన్నింటిది పోచమ్మ చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி