హజ్ యాత్ర ముగించుకుని వచ్చిన నాయకుడికి సన్మానం

85பார்த்தது
హజ్ యాత్ర ముగించుకుని వచ్చిన నాయకుడికి సన్మానం
పవిత్ర స్థలమైన హజ్ యాత్ర ముగించుకొని బెల్లంపల్లి వారి స్వగృహానికి వచ్చిన రజా మజీద్ అధ్యక్షులు ఎండి ఖలీల్ భాయ్ కుమారుడు మహమ్మద్ బిలాల్ ని ముస్లిం మైనార్టీ నాయకులు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌస్ అజాం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ముక్తార్ ఖాద్రి, కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జమ్మికుంట విజయ్ కుమార్, మీర్జా ఖదీర్ బైగ్, బండి లక్ష్మణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி