నెన్నెలలో దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు

71பார்த்தது
నెన్నెలలో దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు
నెన్నెలా మండలంలోని గన్ పూర్ గ్రామానికి చెందిన శేఖర్, వెంకటస్వామి పై మద్యం మత్తులో దాడి చేసిన తాండూర్ మండలానికి చెందిన అనిల్, సాగర్, సంజయ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. బాధితులు ఇద్దరు బైక్ పై నెన్నెలకు వస్తుండగా వైన్ షాప్ ఎదుట రోడ్డుపై ఉన్న బైకును తీయాలని కోరగా ముగ్గురు కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி