మంచిర్యాల జిల్లాలో 44. 5 డిగ్రీల ఉష్ణోగ్రత

60பார்த்தது
మంచిర్యాల జిల్లాలో 44. 5 డిగ్రీల ఉష్ణోగ్రత
మంచిర్యాల జిల్లాలో సోమవారం 44. 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చెన్నూరు మండలం కొమ్మెరలో 44. 5, జన్నారం 44. 4, భీమారం 44. 3, నస్పూరు 44. 0, కాసిపేట, హాజీపూర్ 43. 7, లక్షెట్టిపేట, కోటపల్లి 43. 3 డిగ్రీలు, దండేపల్లి 43. 1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி