కంచిరావుపల్లి తండాను అన్నివిధాల అభివృద్ధి పరుస్తా: ఎమ్మెల్యే

56பார்த்தது
కంచిరావుపల్లి తండాను అన్నివిధాల అభివృద్ధి పరుస్తా: ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావ్ పల్లి తండాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని అక్టోబర్ నెల నుంచి గ్రామంలోని రేషన్ బియ్యం పంపిణీ చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం కంచిరావుపల్లి తండాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే తండాకు ప్రధానంగా ఉన్న రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించేందుకు రూ. 3కోట్లు రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி