మర్రికుంట చెరువుకు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పూజలు

60பார்த்தது
వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట చెరువు అలుగు దగ్గర గంగమ్మ తల్లికి సోమవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూజలు నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిపిస్తుండటంతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, వాగులకు జలకళతో నిండుతున్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నందిమల్ల అశోక్, మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, చిట్యాల రాము, నరసింహ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி