కార్మికుల హక్కులు హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం: ఎస్డబ్ల్యూఎఫ్

57பார்த்தது
కార్మికుల హక్కులు హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం: ఎస్డబ్ల్యూఎఫ్
కార్మిక చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికులహక్కులను హరిస్తుందని వనపర్తి జిల్లా ఆర్టీసీ డిపో ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు జేవిస్వామి అన్నారు. సోమవారం డిపో ముందు కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మికచట్టాలను కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా 4 కోడ్లుగా సవరించిందని, నల్లచట్టాల రద్దుకై దేశవ్యాప్త పోరాటానికి సిద్ధంకావాలని స్వామి పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி