క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

61பார்த்தது
క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
ధన్వాడ మండల కేంద్రంలో ఆదివారం ధన్వాడ ప్రీమియర్ లీగ్ సీజన్ - 2 క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. కాసేపు సరదాగా క్రికెట్ అడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని అన్నారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி