విద్యార్థుల తల్లిండ్రుల ఆందోళన

58பார்த்தது
నారాయణపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థుల తల్లితండ్రులు శనివారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పి డి ఎస్ యు, పి వై ఎల్ నాయకులు వారికి మద్దతు పలికారు. పాఠశాల నోడల్ అధికారి నిర్మల వద్దకు వెళ్లి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇచ్చారని జిల్లా అధ్యక్షులు సాయికుమార్, సలీం చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி