రైతుభరోసా పై కాలయాపన తగదు: సీపీఎం

77பார்த்தது
రైతుభరోసా పై కాలయాపన తగదు: సీపీఎం
రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని, రైతు భరోసా పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. బుధవారం బల్మూర్ లో నిర్వహించిన సీపీఎం సమావేశంలో పంటసాగు పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేస్తున్నారన్నారు. రైతు భరోసా పథకంతో రైతులకు అండగా నిలవాలని కోరారు. అదేవిధంగా రైతులందరికీ రూ. 2 లక్షల రుణ మాఫీ పథకం వర్తింపజేయాలన్నారు.

தொடர்புடைய செய்தி