50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

53பார்த்தது
అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుబడిన సంఘటన సోమవారం అచ్చంపేటలో చోటుచేసుకుంది. పోలీసు, సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో 50 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డిటి హెమ్లా నాయక్ తెలిపారు. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిటి హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్సై రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி