చెరువును పరిశీలించిన ఎస్పీ

59பார்த்தது
మక్తల్ పట్టణంలోని చెరువును శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ రెవెన్యూ అధికారులతో పరిశిలించారు. అనంతరం వినాయక ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవరాత్రుల సందర్భంగా, నిమజ్జన ఊరేగింపుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సీఐ, ఎస్సై, పోలీసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி