డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులు

85பார்த்தது
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులు
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మక్తల్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, కార్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టరాదని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని చెప్పారు. నంబర్ ప్లేట్ తప్పని సరిగా పెట్టాలని అన్నారు.

தொடர்புடைய செய்தி