మక్తల్: ప్రోసిడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

62பார்த்தது
మక్తల్: ప్రోసిడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
మక్తల్ మండలం మంతన్ గొడ్, సామాన్ పల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా రూ. 500 లకు వంట గ్యాస్ అందిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி