వినాయక మండపాలను పరిశీలించిన సీఐ

84பார்த்தது
వినాయక మండపాలను పరిశీలించిన సీఐ
నర్వ మండల కేంద్రం తోపాటు పాతర్ చెడ్, లంకాల గ్రామాలలో సోమవారం వినాయక మండపాలను సిఐ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మండపాల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన రిజిస్టర్ ను తనిఖీ చేశారు. మండపాల వద్ద దొంగతనాలు, ప్రమాదాల జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. పోలీసులు తనిఖీలు చేసేందుకు వచ్చిన సమయంలో సహకరించాలని చెప్పారు. ఎస్సై కుర్మయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி