పరిమళగిరి శ్రీ దేవీ నవరాత్రులలో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం

70பார்த்தது
పరిమళగిరి శ్రీ దేవీ నవరాత్రులలో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ పట్టణం లోని పరిమళ గిరి, ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన శ్రీ దుర్గా మాత ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి , చిన్నారులను అభినందించారు.

தொடர்புடைய செய்தி