విద్యుత్ షాక్ కు గురై 8 బర్రెలు, 1ఆవు మృతి

57பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గం మాచినేనిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ షాక్ కు గురై 8 గేదెలు, 1 ఆవు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. బాలా గౌడ్ 3 గేదెలు, గద్దె నాగరాజు 3 గేదెలు, ఈడిగే నరసింహ 1 ఆవు, 1 గేదె గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో గడ్డి మేస్తున్న సమయంలో ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ వైరు తెగి పడడంతో విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. రైతులకు రూ. 10 లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி