పీయూలో ఈ ఏడాది నుంచి నూతన కోర్సులు ప్రారంభించాలి

67பார்த்தது
పీయూలో ఈ ఏడాది నుంచి నూతన కోర్సులు ప్రారంభించాలి
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓఎస్డ్ మధుసూదన్ రెడ్డికి గురువారం విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విద్యాసంవత్సరం నుండే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఇంజనీరింగ్ బీటెక్, ఎంటెక్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సందే కార్తిక్ మాదిగ, పవన్ కుమార్ రెడ్డి, రూప్ సింగ్ నాయక్, మీసాల గణేష్ మాదిగ, బత్తిని రాము మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி