గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ

78பார்த்தது
గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వినాయక మండపంలో ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ.. అది దేవుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி