వనమహోత్సవంలో మొక్కలు నాటిన మంత్రులు

78பார்த்தது
వనమహోత్సవంలో మొక్కలు నాటిన మంత్రులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సోమవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతులుగా హాజరయ్యారు. జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி