మానవత్వం చాటుకున్న ప్రభుత్వ టీచర్

84பார்த்தது
మానవత్వం చాటుకున్న ప్రభుత్వ టీచర్
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం నర్సంపల్లి తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి విద్యార్థులకు విద్యతో పాటు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండడానికి తనవంతు సహాయం చేస్తున్నారు. అదే తండాకు చెందిన చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. శుక్రవారం రవీందర్ రెడ్డి తన సొంత కారులో జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించడంతో పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி