కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సతీమణి అశ్లేష రెడ్డి ప్రచారం

55பார்த்தது
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సతీమణి అశ్లేష రెడ్డి ప్రచారం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ 8 వార్డులోని సీతారామ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి సతీమణి అశ్లేష రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అశ్లేషరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி