అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

69பார்த்தது
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను శుక్రవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ , ఛత్తీస్ ఘడ్ కాగ్రెస్ ఇంచార్జ్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி