గద్వాల్: రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం

54பார்த்தது
గద్వాల్: రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం
జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం అని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బాసు శ్యామల మాట్లాడుతూ.. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేసిందన్నారు. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టింది. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందన్నారు.

தொடர்புடைய செய்தி