నష్టపోయిన రైతులను ఆదుకోండి: సీపీఐ

82பார்த்தது
నష్టపోయిన రైతులను ఆదుకోండి: సీపీఐ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావుకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி