మహాలక్ష్మి పథకం ధ్రువీకరణ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

70பார்த்தது
మహాలక్ష్మి పథకం ధ్రువీకరణ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మీ పథకం ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி