శాంతియుతంగా గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలి: ఎస్పీ జానకి

61பார்த்தது
శాంతియుతంగా గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలి: ఎస్పీ జానకి
శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలకు, కమిటీ సభ్యులకు గణేష్ నిమజ్జనం దృష్ట్యా, శోభయాత్ర నిర్వహించువారు శోభయాత్రలో డీజేలను ఉపయోగించరాదని తెలిపారు. నిమజ్జన సమయమున ఏమైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం ఫోను నెంబర్ 8712658360 లేదా 100 ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

தொடர்புடைய செய்தி