తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలి: ఎంపీ డీకే అరుణ

71பார்த்தது
తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలి: ఎంపీ డీకే అరుణ
మేడ్చల్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంగళవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డిలతో కలిసి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అరుణ మాట్లాడుతూ. , తెలంగాణలో బీజేపీని బలపరచి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని, దేశం సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలపర్చాన్నారు. ప్రతి కార్యకర్త 200 మందికి సభ్యత్వాలు చేర్పించాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி