నిమజ్జనానికి తరలిన భారీ గణనాథుడు

55பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో 11 రోజుల క్రితం ప్రతిష్ఠించిన భారీ గణనాథుడు బుధవారం నిమజ్జనానికి తరలి వెళ్లాడు. ప్రతిష్ఠించిన దగ్గర నుండి నేటి వరకు నిర్వాహకులు ఈ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా బుధవారం నిర్వహించిన వేలంపాటలో గణనాథుడి లడ్డూను రూ. 2, 65, 000 లక్షలకు అఖిల్ సాయి అనే వ్యక్తి కైవసం చేసుకున్నాడు.

தொடர்புடைய செய்தி