అచ్చంపేట పట్టణంలో వివాహిత ఆత్మహత్య

4216பார்த்தது
అచ్చంపేట పట్టణంలో వివాహిత ఆత్మహత్య
నాగర్ కర్నూల్ అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో మంగళవారం సాయి సుధా ( 30) అనే వివాహిత మహిళ కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు. మృతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி