ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో గెలుపు

84பார்த்தது
ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. LSG ఇచ్చిన 204 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో సూర్య (67) హాఫ్ సెంచరీతో రాణించారు. LSG బౌలర్లలో దిగ్వేశ్‌, ఆకాశ్‌, శార్దూల్‌, అవేష్‌ తలో వికెట్‌ తీశారు.

தொடர்புடைய செய்தி