ఎమ్మెల్యేల ఫిరాయింపులపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

54பார்த்தது
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పితే ప్రజలకు ఏమీ చేయడం లేదని అన్నారు. ’’ఎమ్మెల్యేల ప్లేటు ఫిరాయింపులపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటు. వాజ్ పేయి.. ఒక్క సీటుతో అధికారం కోల్పోయారు.. అది తెలిసి కూడా మేము ఫిరాయింపులకు పాల్పడలేదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ’‘ అని లక్ష్మణ్ అన్నారు.

தொடர்புடைய செய்தி