లడ్డూ వివాదం.. ఏఆర్ డైయిరీస్ కు కేంద్రం నోటీసులు

73பார்த்தது
లడ్డూ వివాదం.. ఏఆర్  డైయిరీస్ కు కేంద్రం నోటీసులు
AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైయిరీస్ కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. కంపెనీకి చెందిన నెయ్యి నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తెలుపుతూ FSSAI నోటీసులు ఇచ్చింది. మొత్తం నాలుగు కంపెనీల నుంచి కేంద్రం నెయ్యి నమూనాలు సేకరించింది.

தொடர்புடைய செய்தி