పాఠశాలను సందర్శించిన ఎంపీ

54பார்த்தது
పాఠశాలను సందర్శించిన ఎంపీ
ఇల్లందు బయ్యారం నామలపాడు వద్ద ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాలను ఎంపీ బలరాం నాయక్ సోమవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాఠశాలలో అన్ని వసతులు కల్పించాలని అధికారులను సూచించారు.

தொடர்புடைய செய்தி