పోరాటాలతోనే విజయాలు సాధ్యం

51பார்த்தது
పోరాటాలతోనే విజయాలు సాధ్యం
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా 5000 రూపాయలు చెల్లింపు నిర్ణయం పట్ల మణుగూరు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మణుగూరు పట్టణ సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు మధుసూదన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఎన్నో రోజులుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు లాభాల వాట కోసం పోరాటం చేసి విజయం సాధించాయని అన్నారు.

தொடர்புடைய செய்தி