పథకాల అమలుపై ఎమ్మెల్యే సమీక్ష

63பார்த்தது
పథకాల అమలుపై ఎమ్మెల్యే సమీక్ష
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బీసీ డెవలప్మెంట్ అధికారిణి ఇందిరతో సమీక్ష నిర్వహించారు. పీఎం విశ్వకర్మ పథకం అమలుపై ఎమ్మెల్యే చర్చించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నాయి బ్రాహ్మణ, రజక, వడ్డెర, కంసాలి, పూసల, శిల్పులు, బెస్తవారు, మేదరి, ఉప్పరి, ఇంటి నిర్మాణ పనులు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారని అధికారి ఎమ్మెల్యే కు తెలిపారు.

தொடர்புடைய செய்தி