ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

78பார்த்தது
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోడిపుంజుల వాగు ఉదృతంగా ప్రవహించి వరద ముంపుకు గురైన ప్రాంతాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. సమితిసంగారం, మద్దులగూడెం గ్రామాల మధ్యలో గల చప్టాను పరిశీలించారు. వరద ఉదృతికి కొట్టుకువచ్చిన చెత్తాచెదారాన్ని తొలగించి, నీటిని సక్రమంగా ప్రవహించేల చర్యలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. ముంపు ప్రాంత వీధుల్లో శానిటేషన్ నిర్వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி