భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలి

71பார்த்தது
భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలి
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మూడవ రోజు నుండి గణనాధులను నిమజ్జనం చేసేందుకు గోదావరికి తరలివచ్చే ప్రాంతాన్ని మంగళవారం మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాసరావులు పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు, భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி