పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

558பார்த்தது
పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
పిల్లలు క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా డీజీఎం రమేష్ అన్నారు. ఆయన శనివారం మణుగూరు పీవీకాలనీ భద్రాద్రి స్టేడియం నందు సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఏర్పాటుచేసిన వేసవి క్రీడాశిక్షణా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి సంస్థ యాజమాన్యం క్రీడల పట్ల పిల్లలకు ఆసక్తి, నైపుణ్యం పొందించేందుకు వేసవి క్రీడాశిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி